Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేప ఆకారంలో శిశువు జననం.. రెండు గంటల్లోనే..

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (10:02 IST)
హైదరాబాద్పే, ట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో చేప ఆకారంలో ఓ శిశువు జన్మించింది. సంగారెడ్డికి చెందిన మహ్మద్‌ ఆరిఫ్‌, తహెసీన్‌ సుల్తానా (20)భార్యాభర్తలు. తహెసీన్‌ సుల్తానాకు 9 నెలలు నిండడంతో ఈ నెల 5వ తేదీన పేట్లబురుజులోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది.

బుధవారం సాయంత్రం 7 గంటలకు పురిటినొప్పులు ఎక్కువ కావడంతో వైద్యులు ఆపరేషన్‌ చేయగా రెండు కాళ్లు అతుక్కుని ఉన్న ఆకారంలో (చేప) జన్మించింది. వైద్యులు ప్రత్యేక చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ శిశువు రెండు గంటల్లోనే మృతి చెందింది.

ఈ విషయంపై ఆస్పత్రి వైద్యులను వివరణ కోరగా.. తహెసీన్‌ సుల్తానా గర్భసంచిలో ఉమ్మునీరు తక్కువగా, ఆమె బలహీనంగా ఉండడం వల్లనే ఇలాంటి శిశువులు జన్మిస్తారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

Samantha: రామ్ చరణ్, కార్తీతో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందా?

Manuch Manoj: బాలీవుడ్ లో మిరాయ్ రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్

మోసం చేసిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి - కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments