Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేప ఆకారంలో శిశువు జననం.. రెండు గంటల్లోనే..

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (10:02 IST)
హైదరాబాద్పే, ట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో చేప ఆకారంలో ఓ శిశువు జన్మించింది. సంగారెడ్డికి చెందిన మహ్మద్‌ ఆరిఫ్‌, తహెసీన్‌ సుల్తానా (20)భార్యాభర్తలు. తహెసీన్‌ సుల్తానాకు 9 నెలలు నిండడంతో ఈ నెల 5వ తేదీన పేట్లబురుజులోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది.

బుధవారం సాయంత్రం 7 గంటలకు పురిటినొప్పులు ఎక్కువ కావడంతో వైద్యులు ఆపరేషన్‌ చేయగా రెండు కాళ్లు అతుక్కుని ఉన్న ఆకారంలో (చేప) జన్మించింది. వైద్యులు ప్రత్యేక చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ శిశువు రెండు గంటల్లోనే మృతి చెందింది.

ఈ విషయంపై ఆస్పత్రి వైద్యులను వివరణ కోరగా.. తహెసీన్‌ సుల్తానా గర్భసంచిలో ఉమ్మునీరు తక్కువగా, ఆమె బలహీనంగా ఉండడం వల్లనే ఇలాంటి శిశువులు జన్మిస్తారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments