Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేప ఆకారంలో శిశువు జననం.. రెండు గంటల్లోనే..

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (10:02 IST)
హైదరాబాద్పే, ట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో చేప ఆకారంలో ఓ శిశువు జన్మించింది. సంగారెడ్డికి చెందిన మహ్మద్‌ ఆరిఫ్‌, తహెసీన్‌ సుల్తానా (20)భార్యాభర్తలు. తహెసీన్‌ సుల్తానాకు 9 నెలలు నిండడంతో ఈ నెల 5వ తేదీన పేట్లబురుజులోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది.

బుధవారం సాయంత్రం 7 గంటలకు పురిటినొప్పులు ఎక్కువ కావడంతో వైద్యులు ఆపరేషన్‌ చేయగా రెండు కాళ్లు అతుక్కుని ఉన్న ఆకారంలో (చేప) జన్మించింది. వైద్యులు ప్రత్యేక చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ శిశువు రెండు గంటల్లోనే మృతి చెందింది.

ఈ విషయంపై ఆస్పత్రి వైద్యులను వివరణ కోరగా.. తహెసీన్‌ సుల్తానా గర్భసంచిలో ఉమ్మునీరు తక్కువగా, ఆమె బలహీనంగా ఉండడం వల్లనే ఇలాంటి శిశువులు జన్మిస్తారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

Samantha: రికార్డింగ్ డాన్స్ లా ఐటెం సాంగ్స్- బ్యాన్ చేయాల్సిన అవసరం వుందా?

నితిన్ అడిగిన ప్రశ్నలకు వెంకికుడుముల హానెస్ట్ సమాధానాలు

మన సినిమాలను మనమే చంపుకుంటున్నాం.. అదే పతనానికి కారణం : అమీర్ ఖాన్

సిద్ధు జొన్నలగడ్డ... జాక్ చిత్రానికి ఆర్ఆర్ అందిస్తున్న సామ్ సిఎస్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

తర్వాతి కథనం
Show comments