ఆటో ఎక్కితే బలాత్కారం చేయబోయాడు.. తప్పించుకుని..?

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (12:16 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. శంషాబాద్‌లో బాలికపై అత్యాచారం ఘటన మరువక ముందే మరో మహిళపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన మహిళ తప్పించుకుని శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగూడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ కొత్తూర్ వెళ్లేందుకు గండిగూడ వద్ద ఆటో ఎక్కింది. 
 
అయితే ఆటో ఎక్కిన మహిళ కొద్దిగా దూరం వెళ్ళాక ఆటో డ్రైవర్ ఆమెపై బలాత్కారం చేయబోయాడు. దీంతో భయాందోళనకు గురైన తప్పించుకుని శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ గ్లింప్స్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు సాన

అడివి శేష్ డెకాయిట్‌ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

Samaira: కామాఖ్య నుంచి ఫ్రెండ్షిప్ మెలోడీ సఖీ సాంగ్ రిలీజ్

Adi Sai Kumar: ఆది సాయి కుమార్ కొత్త చిత్రం టైటిల్ సైరాబాను

Bellamkonda Sai : తిరుమలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి వివాహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments