Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై కోడిగుడ్లతో దాడి

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (20:33 IST)
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై కోడిగుడ్లతో దాడి జరిగింది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి కారుపై గుడ్లతో దాడికి పాల్పడ్డారు ఎన్ఎస్‌యూఐ సభ్యులు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి వాహ‌నాన్ని అడ్డుకున్నారు. ఆపై కారుపై కోడిగుడ్లు కొట్టారు.
 
ఎన్ఎస్‌యూఐ సభ్యులు చ‌ర్య‌తో ఆగ్రహించిన మంచిరెడ్డి అనుచ‌రులు..గన్ వెమన్ వెంటనే కారు దిగి మరీ వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని ప‌ట్టుకుని చితక్కొట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో సాగర్ హైవేపై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కారుపై గుడ్లతో దాడికి సంబంధించిన వీడియోలు బ‌య‌ట‌పడ్డాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments