Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త జిల్లా కోసం బాలకృష్ణ హిందూపురంలో ర్యాలీ

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (20:05 IST)
సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహిరంచనున్నారు. ఆయన టీడీపీ కార్యకర్తలు, హిందూపురం ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. 
 
శుక్రవారం ఉదయం హిందూపురంలో ఆయన ర్యాలీ నిర్వహించనున్నారు. పట్టణంలోని శ్రీ పొట్టిశ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరుగనుంది. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌనదీక్షకు దిగుతారు. ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణపై ఆయన ఉద్యమ నేతలతో చర్చిస్తారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments