Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు సేవించిన చిన్నారి

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (14:24 IST)
ఓ ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగింది. దీంతో అపస్మారకస్థితిలోకి జారుకుంది. బాలికను గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన ఆసిఫాబాద్ మండలం భీంపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భీంపూర్ గ్రామానికి చెందిన రాజేశ్, లావణ్య దంపతులకు శాన్వి గుండి అనే ఐదేళ్ళ బాలిక వుంది. ఈ చిన్నారి స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు స్కూల్‌లు ఎల్కేజీ చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో పెద్దనాన్న ఇంటిలో ఆట్లాడుకుంటోంది. 
 
ఆ సమయంలో తన కంటికి కనిపించిన ఓ బాటిల్‌లోని ద్రావకాన్ని తాగేసింది. అయితే, కూల్‌డ్రింక్ అని భావించి ఆ చిన్నారు తాగేసింది. దీంతో ఆ బాలిక అపస్మారక స్థితిలోకి చేరుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. తమ బిడ్డను బతికించుకునేందుకు తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments