Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు సేవించిన చిన్నారి

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (14:24 IST)
ఓ ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగింది. దీంతో అపస్మారకస్థితిలోకి జారుకుంది. బాలికను గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన ఆసిఫాబాద్ మండలం భీంపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భీంపూర్ గ్రామానికి చెందిన రాజేశ్, లావణ్య దంపతులకు శాన్వి గుండి అనే ఐదేళ్ళ బాలిక వుంది. ఈ చిన్నారి స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు స్కూల్‌లు ఎల్కేజీ చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో పెద్దనాన్న ఇంటిలో ఆట్లాడుకుంటోంది. 
 
ఆ సమయంలో తన కంటికి కనిపించిన ఓ బాటిల్‌లోని ద్రావకాన్ని తాగేసింది. అయితే, కూల్‌డ్రింక్ అని భావించి ఆ చిన్నారు తాగేసింది. దీంతో ఆ బాలిక అపస్మారక స్థితిలోకి చేరుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. తమ బిడ్డను బతికించుకునేందుకు తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అంకిత్ కోయ్య నటించిన 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో సినిమా రివ్యూ

Rukshar Dhillon : నటి రుక్సార్ ధిల్లాన్ ఫోటోగ్రాఫర్ల పై విమర్శలు - అసలు ఏమి జర్గిందో తెలుసా !

Allu Arjun-: ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్-స్నేహ రెడ్డి పెళ్లిరోజు వేడుక

Dil Ruba: దిల్ రూబా చూశాక బ్రేకప్ లవర్ పై అభిప్రాయం మారుతుంది : కిరణ్ అబ్బవరం

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందుకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments