Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో అమ్మవార్లకు ఆషాఢ బోనాలు సమర్పణోత్సవం

Webdunia
గురువారం, 9 జులై 2020 (12:18 IST)
హైదరాబాదులో అమ్మవార్లకు ఆషాఢ బోనాలు సమర్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఉదయం 11-30 గంటలకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారికి భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు ఆధ్వర్యంలో బంగారు పాత్రలో బోనం సమర్పించనున్నారు.
 
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కె.మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ ఈ ఏడాది అమ్మవార్లకు జరిగే ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా ఏడు దేవాలయాల అమ్మవార్లకు కమిటీ ఆధ్వర్యంలో ఏడు బంగారు బోనాలను సమర్పిస్తున్నామని తెలిపారు.
 
ఇందులో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం, లాల్దర్వాజా సింహవాహిణి, గోల్కొండ, సికింద్రాబాద్, ఉజ్జయినీ మహంకాళి, పెద్దమ్మ దేవాలయం, బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవాలయ అమ్మవార్లకు సప్త మాతృకల సప్త బంగారం పేరుతో బంగారు బోనాలను సమర్పించడానికి కార్యచరణ రూపొందించామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments