Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏపీ హైకోర్టు మహిళా జడ్జి

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (11:37 IST)
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు మహిళా న్యాయమూర్తి వి.సుజాత తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా చివ్వెల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వర్షంలో న్యాయమూర్తి కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో న్యాయమూర్తి తీవ్రంగా గాయపడటంతో ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్‌లో హైదరాబాద్ నగరానికి తరలించారు. 
 
న్యాయమూర్తి ప్రయాణిస్తున్న కారు చివ్వెల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలియగానే తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి ఆమెను మెరుగైన చికిత్స కోసం తన కాన్వాయ్‌లో హైదరాబాద్ నగరానికి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమై జాతీయ రహదారి పొడవునా కాన్వాయ్‌కు అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments