Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలింది.. రూ.7లక్షల ఆస్తి నష్టం.. ఎక్కడంటే?

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (10:16 IST)
ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా? కాస్త ఆలోచించండి. ఎందుకంటే ఇప్పటికే ఎలక్ట్రిక్ బైకులు అక్కడక్కడా పేలిపోవడం వినేవుంటాం. అయితే తాజాగా దుబ్బాకలో ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలడంతో ఓ ఇల్లు కూడా దగ్ధమైంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్‌లో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో ఏడు లక్షల రూపాయల ఆస్తి నష్టం ఏర్పడింది. 
 
వివరాల్లోకి వెళితే.. చీకోడ్‌ గ్రామానికి చెందిన బీడీ టేకేదారు పుట్ట లక్ష్మీనారాయణ ఆరు నెలల క్రితం రూ.80 వేలు పెట్టి ఎలక్ట్రిక్‌ బైక్‌ కొన్నాడు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి కూడా తన ఇంటి ఎదురుగా ఉండే బొందనగారి దుర్గయ్య ఇంట్లో తన బైక్‌కు చార్జింగ్‌ పెట్టి నిద్రపోయాడు. అర్ధరాత్రి దాటాక రెండు గంటల ప్రాంతంలో ఈ బైక్ బ్యాటరీ పేలిపోయింది. భారీ శబ్ధం రావడంతో గ్రామస్తులు జడుసుకున్నారు. 
 
చార్జింగ్‌ పెట్టిన బ్యాటరీ పేలడంతో ఎలక్ట్రిక్‌ వాహనం దగ్ధం కాగా దుర్గయ్య ఇంటికి నిప్పంటుకోవడంతో ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. అయితే అప్పటికే భారీ నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.7 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు బాధితులు వాపోయారు. ఇంట్లోని వస్తువులన్నీ కాలిబూడిద అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments