షర్మిలక్క ప్రజాప్రస్థానంలో శ్యామల.. సీఎం చెల్లెలిగా హ్యాపీగా వుండొచ్చు కానీ..?

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (15:56 IST)
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో యాంకర్ శ్యామల పాల్గొన్నారు. మార్పు కోసం జరిగే యాత్రలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైఎస్ ఆశయాలను బాధ్యతగా తీసుకుని షర్మిల పాదయాత్ర చేయడం ఆనందంగా ఉందన్నారు. 
 
షర్మిలతో నడవడానికి తాను సిద్ధమని చెప్పారు. షర్మిలక్క ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఈరోజు నేను కూడా రెండడుగులు వేయడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. మార్పు కోసం జరిగే ఈ యాత్రలో తనతోపాటు నేను కూడా ఉండడం చాలా ఆనందంగా ఉంది. 
 
8 రోజులపాటు అక్క నడుస్తున్నారని, ప్రతి ఒక్కరు తమ సమస్యలు చెబుతున్నారని, అవన్నీ ఇవాళ నేను దగ్గరుండి చూశాను. ఒక ముఖ్యమంత్రి కూతురు, మరో సీఎంకు చెల్లెలు అయిన అక్క హ్యాపీగా ఉండొచ్చు కానీ తన బాధ్యతగా భావించి వాళ్ల నాన్నగారి ఆశయాల్ని భుజంపై వేసుకుని ముందుకు నడుస్తుండడం చాలా సంతోషంగా ఉందని, ఎప్పుడూ అక్కతోపాటు నడవడానికి నేను రెడీ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments