Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 నుంచి బేగంపేటలో ఎయిర్‌షో.. సామాన్యులకు ప్రవేశం లేనట్టేనా?

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (11:40 IST)
హైదరాబాద్ నగరంలోని బేగంపేట్ విమానాశ్రయంలో ఈ నెల 24వ తేదీన ఎయిర్ షో జరుగనుంది. 'వింగ్స్ ఇండియా-2022' జరుగనుంది. 22వ తేదీన ప్రారంభమై 27వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరుగుతుంది. 
 
ఈ ఎయిర్ షోలో దేశ విదేశాలకు చెందిన అత్యాధునిక విమానాలు, జెట్ ఫైట్లు, హెలికాఫ్టర్లను ప్రదర్శనకు ఉంచుతారు. 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాలుపంచుకోనున్నారు. అలాగే, ఆరు వేల మంది వ్యాపారులు, 50 వేలమందికిపైగా సందర్శకులు ఈ ఎయిర్ షోకు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
 
ఈ ప్రదర్శనకు రావాలనుకునేవారు వింగ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. తొలి మూడు రోజులు వ్యాపారవేత్తలను అనుమతిస్తారు. ప్రదర్శన చివరి రోజైన 27వ తేదీన సాధారణ ప్రజలను అనుమతించేలా ఏర్పాటు చేశారు. 
 
అయితే, సాధారణ ప్రజలు ఈ సందర్శనను చూసేందుకు రూ.500ను ప్రవేశరుసుంగా నిర్ణయించడం ప్రతి ఒక్కరినీ తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments