Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టుకి దిశ నిందితుల రీపోస్టుమార్టం రిపోర్ట్, వీడియోతో సహా

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (14:43 IST)
గత నెల దిశ హత్యాచారం చేసిన నిందితులు పోలీసు ఎన్ కౌంటర్లో మరణించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం నిందితుల మృతదేహాలకు ఎయిమ్స్ బృందం రీపోస్టుమార్టం నిర్వహించింది. ఆ రిపోర్టును హైకోర్టుకి సీల్డ్ కవర్‌లో రిజిస్ట్రార్‌కు అందజేసింది. ఈ రిపోర్టుతో పాటు వీడియో సీడిని కూడా అందజేసిన బృందం మరింత సమగ్రమైన రిపోర్టును వారం రోజుల్లో పంపిస్తామని పేర్కొంది. 
 
కాగా ఈ కేసులో విచారణకు కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమీషన్ తాము బస చేసేందుకు అవసరమైన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం కల్పించాలంటూ లేఖను రాసింది. ఇదిలావుంటే రీపోస్టుమార్టం నిర్వహించిన నిందితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు సోమవారం నాడు అప్పగించారు. ఆ రోజే అంత్యక్రియలను కూడా పూర్తి చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments