Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టుకి దిశ నిందితుల రీపోస్టుమార్టం రిపోర్ట్, వీడియోతో సహా

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (14:43 IST)
గత నెల దిశ హత్యాచారం చేసిన నిందితులు పోలీసు ఎన్ కౌంటర్లో మరణించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం నిందితుల మృతదేహాలకు ఎయిమ్స్ బృందం రీపోస్టుమార్టం నిర్వహించింది. ఆ రిపోర్టును హైకోర్టుకి సీల్డ్ కవర్‌లో రిజిస్ట్రార్‌కు అందజేసింది. ఈ రిపోర్టుతో పాటు వీడియో సీడిని కూడా అందజేసిన బృందం మరింత సమగ్రమైన రిపోర్టును వారం రోజుల్లో పంపిస్తామని పేర్కొంది. 
 
కాగా ఈ కేసులో విచారణకు కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమీషన్ తాము బస చేసేందుకు అవసరమైన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం కల్పించాలంటూ లేఖను రాసింది. ఇదిలావుంటే రీపోస్టుమార్టం నిర్వహించిన నిందితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు సోమవారం నాడు అప్పగించారు. ఆ రోజే అంత్యక్రియలను కూడా పూర్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments