ప్రియురాలితో భర్త కామకేళి.. అతడిని అలా తీసుకొచ్చి భార్య ఏం చేసిందంటే..?

Webdunia
గురువారం, 25 జులై 2019 (16:24 IST)
హైదరాబాద్ నిజాంపేటలో భర్తకు భార్య దేహశుద్ధి చేసింది. భార్యను నిర్లక్ష్యం చేసి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తను చెప్పుతో కొట్టింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన లక్మణ్‌కు, లక్కారం గ్రామానికి చెందిన సౌజన్యతో తొమ్మిదేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.
 
అయితే గత కొన్నిరోజులుగా భార్యాపిల్లలను లక్ష్మణ్ దూరంగా ఉంచుతున్నాడు. కరీంనగర్ జిల్లా వెంకట్రావుపేటకు చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న సౌజన్య న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
అయితే పోలీసుల నుంచి సరైన స్పందన రాలేదు. మరో మహిళతో లక్ష్మణ్ నిజాంపేటలో నివాసముంటున్నట్లు ఆమె తెలుసుకుంది. దీంతో నేరుగా తన అన్నను వెంటపెట్టుకుని వెళ్ళింది. అప్పటికే భర్త ప్రియురాలితో మంచి రసపట్టులో ఉన్నాడు. నగ్నంగా ఉన్న భర్తను లాక్కుని వచ్చి మరీ చెప్పుతో కొట్టింది భార్య. అంతేకాదు ప్రియురాలిని చావబాదింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments