Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగారెడ్డి జిల్లాలో పీవీఎన్ఆర్ వ్యాన్‌ బీభత్సం

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (13:15 IST)
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌ పరిధిలో పివీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వేపై ఓ వ్యాన్‌ బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వెళ్తున్న వ్యాన్‌ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. దీంతో వెనుక నుంచి వచ్చిన కార్లు వ్యానును ఢీకొన్నాయి. 
 
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు కార్లు ఒకదానినొకటి ఢీకొట్టుకున్నాయి. దాంతో.. పివీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వేపై భారీగా ట్రాఫిక్‌ ఏర్పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments