Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగారెడ్డి జిల్లాలో పీవీఎన్ఆర్ వ్యాన్‌ బీభత్సం

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (13:15 IST)
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌ పరిధిలో పివీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వేపై ఓ వ్యాన్‌ బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వెళ్తున్న వ్యాన్‌ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. దీంతో వెనుక నుంచి వచ్చిన కార్లు వ్యానును ఢీకొన్నాయి. 
 
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు కార్లు ఒకదానినొకటి ఢీకొట్టుకున్నాయి. దాంతో.. పివీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వేపై భారీగా ట్రాఫిక్‌ ఏర్పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments