అబ్కారీ ఎస్సై - కానిస్టేబుల్‌ను చితకబాదిన తాగుబోతులు

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (09:01 IST)
తెలంగాణా రాష్ట్రంలో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు చేసేందుకు వెళ్లిన అబ్కారీ (ఎక్సైజ్) శాఖ ఎస్.ఐ., కానిస్టేబుల్‌పై మందుబాబులు దాడి చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని పురానీపేట శివారులో జరిగింది. 
 
ఈ ప్రాంతంలో నాటుసారా తయారీ, విక్రయాలు జోరుగా సాగుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ పోలీసులు తనిఖీల కోసం ఎస్.ఐ నర్సింహులు, కానిస్టేబుల్‌ వెంటబెట్టుకుని వళ్లారు. ఆసమయంలో అక్కడ మద్యం తాగుతున్న నలుగురు వ్యక్తులు వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. 
 
అయితే, ఓ తాగుబోతును పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విడిపించేందుకు మిగిలిన ముగ్గురు తాగుబాతులో ఎస్.ఐ, కానిస్టేబుల్‌ను పట్టుకుని చితకబాది, ఆ నలుగురు తప్పించుకుని పారిపోయారు. అబ్కారీ శాఖ ఎస్.ఐ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments