Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్కారీ ఎస్సై - కానిస్టేబుల్‌ను చితకబాదిన తాగుబోతులు

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (09:01 IST)
తెలంగాణా రాష్ట్రంలో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు చేసేందుకు వెళ్లిన అబ్కారీ (ఎక్సైజ్) శాఖ ఎస్.ఐ., కానిస్టేబుల్‌పై మందుబాబులు దాడి చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని పురానీపేట శివారులో జరిగింది. 
 
ఈ ప్రాంతంలో నాటుసారా తయారీ, విక్రయాలు జోరుగా సాగుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ పోలీసులు తనిఖీల కోసం ఎస్.ఐ నర్సింహులు, కానిస్టేబుల్‌ వెంటబెట్టుకుని వళ్లారు. ఆసమయంలో అక్కడ మద్యం తాగుతున్న నలుగురు వ్యక్తులు వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. 
 
అయితే, ఓ తాగుబోతును పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విడిపించేందుకు మిగిలిన ముగ్గురు తాగుబాతులో ఎస్.ఐ, కానిస్టేబుల్‌ను పట్టుకుని చితకబాది, ఆ నలుగురు తప్పించుకుని పారిపోయారు. అబ్కారీ శాఖ ఎస్.ఐ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments