Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు నెలల గర్భిణీ.. రెండున్నరేళ్ల బాబుతో ఆత్మహత్య

Webdunia
శనివారం, 24 జూన్ 2023 (13:48 IST)
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. అత్తారింటి వేధింపులు తాళలేక కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే... ఫిల్మ్ నగర్‌లో విశ్వనాథ్, శిరీష కుటుంబ సభ్యులు నివాసం వుంటున్నారు. వీరికి రెండున్నర ఏళ్ల బాలుడు మనీష్ వున్నాడు. వీరి జీవితం అన్యోన్యంగా బాగానే సాగిన వీరి జీవితంలో శిరీషకు కష్టాలు మొదలయ్యాయి. 
 
కానీ భరిస్తూ వచ్చిన శిరీష గర్భవతి అయ్యింది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా అత్తారింటి వేధింపుల నుంచి విముక్తి కలగలేదు. బాలుడు పుట్టినా వేధింపులు ఆగలేదు. అయితే శిరీష మళ్లీ మూడు నెలల గర్భిణీ అయ్యింది. 
 
గర్భిణీ అని తెలిసి కూడా అత్తింటి వేధింపులు భరించలేక ఆ తల్లి తన రెండున్నరేళ్ల కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఎంతకు శిరీష గదిలోంచి బయటకు రాకపోవడంతో భర్త విశ్వనాథ్ గదిలోకి వెళ్లి చూస్తే షాక్‌ గురయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం