Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు నెలల గర్భిణీ.. రెండున్నరేళ్ల బాబుతో ఆత్మహత్య

Webdunia
శనివారం, 24 జూన్ 2023 (13:48 IST)
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. అత్తారింటి వేధింపులు తాళలేక కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే... ఫిల్మ్ నగర్‌లో విశ్వనాథ్, శిరీష కుటుంబ సభ్యులు నివాసం వుంటున్నారు. వీరికి రెండున్నర ఏళ్ల బాలుడు మనీష్ వున్నాడు. వీరి జీవితం అన్యోన్యంగా బాగానే సాగిన వీరి జీవితంలో శిరీషకు కష్టాలు మొదలయ్యాయి. 
 
కానీ భరిస్తూ వచ్చిన శిరీష గర్భవతి అయ్యింది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా అత్తారింటి వేధింపుల నుంచి విముక్తి కలగలేదు. బాలుడు పుట్టినా వేధింపులు ఆగలేదు. అయితే శిరీష మళ్లీ మూడు నెలల గర్భిణీ అయ్యింది. 
 
గర్భిణీ అని తెలిసి కూడా అత్తింటి వేధింపులు భరించలేక ఆ తల్లి తన రెండున్నరేళ్ల కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఎంతకు శిరీష గదిలోంచి బయటకు రాకపోవడంతో భర్త విశ్వనాథ్ గదిలోకి వెళ్లి చూస్తే షాక్‌ గురయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం