Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కంపెనీ యజమానులు వేధిస్తున్నారు... యువకుడు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (14:44 IST)
హైదరాబాద్ లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరుధిలోని సియమ్‌యెస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగం చేస్తున్న నూతలగంటి నర్సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడి వయసు 30 సంవత్సరాలు.
 
తన చావుకి కారణం యాజమాన్యం వేధింపులేనంటూ ఓ లేఖ రాసి పెట్టాడు. పొద్దస్తమానం తనను వారు వేధిస్తున్నారనీ, వాటిని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీనితో 
 
లోయర్ ట్యాంక్ బ్యాండ్‌లోని కార్యాలయం ఎదుట అతడి మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments