ఆ కంపెనీ యజమానులు వేధిస్తున్నారు... యువకుడు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (14:44 IST)
హైదరాబాద్ లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరుధిలోని సియమ్‌యెస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగం చేస్తున్న నూతలగంటి నర్సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడి వయసు 30 సంవత్సరాలు.
 
తన చావుకి కారణం యాజమాన్యం వేధింపులేనంటూ ఓ లేఖ రాసి పెట్టాడు. పొద్దస్తమానం తనను వారు వేధిస్తున్నారనీ, వాటిని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీనితో 
 
లోయర్ ట్యాంక్ బ్యాండ్‌లోని కార్యాలయం ఎదుట అతడి మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్ : కీర్తి సురేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments