Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తతో నేనుండలేను, ప్రేమికుడే గుర్తొస్తున్నాడు, అందుకే..

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (17:38 IST)
పెద్దల ఒత్తిడితో ప్రేమించినవాడిని కాకుండా మరో వ్యక్తితో వివాహం చేసుకున్న ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. తన మనసులో ఎవరు వున్నారో నీకు తెలుసు అమ్మా... పెళ్లయ్యాక ఈ భర్తతో నేను వుండలేకపోతున్నాను, అనుక్షణం నా ప్రేమికుడే గుర్తుకు వస్తున్నాడు, అందుకే చనిపోవాలనుకుంటున్నానంటూ సూసైడ్ నోట్ రాసి చనిపోయింది.
 
వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా లోని నారాయణగిరికి చెందిన రవళికి, గాంధీనగర్‌కు చెందిన రాజుతో ఈ నెల 11న వివాహం జరిగింది. ఐతే రవళి ఇంతకుమునుపే మరో యువకుడిని ప్రేమించింది. కానీ పెద్దల ఒత్తిడి కారణంగా రాజును వివాహం చేసుకుంది. కానీ తనకు ప్రేమికుడే గుర్తుకు వస్తున్నాడనీ, అందువల్ల చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments