Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవైసీ అప్డేట్ పేరుతో 9 లక్షల మోసం

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (20:55 IST)
హైదరాబాద్ టోలిచౌకి కి చెందిన ఓ మహిళకు ఫోన్ చేసి  బ్యాంకు అధికారిని మీడెబిట్ కార్డు కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే కార్డు బ్లాక్ చేస్తామని చెప్పిన సైబర్ నేరగాళ్లు. నిజమే అనుకొని  కార్డు డీటెయిల్స్ చెప్పిన మహిళ అనంతరం అకౌంట్ నుంచి 9 లక్షలు మాయం.
 
మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సైబర్ పోలీసులు.
 
లోన్ పేరుతో 2లక్షల 50 వేల మోసం.
 
కంపెనీల పేరుతో చెప్పి లోన్ ఇస్తామని ముందుగా డాక్యుమెంట్ చార్జి  వివిధ చార్జీల పేరుతో 2 లక్షల 50 రూపాయలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్న సైబర్ నేరగాళ్లు. లోన్ రాకపోవడంతో మోసపోయాం అని గమనించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇద్దరు బాధితులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments