Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారి దెబ్బకు 55 రైళ్లను రద్దు చేసిన ద.మ.రై.

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (09:09 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చాలా అధికంగా ఉంది. ప్రతి రోజూ మూడు లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే (దమరై) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డివిజన్ ఆధ్వర్యంలో నడిచే రైళ్లలో 55 రైళ్లను రద్దు చేసింది.
 
నిజానికి ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు తొలుత ప్రకటించారు. అయితే, కరోనా ఉధృతి అధికంగా ఉండటంతో ఇపుడు నిర్ణయం మార్చుకుని ఈ నెలాఖరు వరకు ఈ రైళ్లను రద్దు చేశారు.
 
రద్దు చేసిన రైళ్లలో తిరుపతి, విజయవాడ, కర్నూలు, విజయవాడ, గుంతకల్ ప్రాంతాల మధ్య నడిచే రైళ్లతో పాటు తమిళనాతు, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు నడిపే రైళ్లు కూడా ఉన్నాయి. ఈ రద్దు చేసిన రైళ్లలో అత్యధికంగా ప్యాసింజర్ రైళ్లు ఉండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments