Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీ గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థునులకు అస్వస్థత

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (13:02 IST)
హైదరాబాద్ నగరంలోని పటాచెరు బీసీ గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థునులు అస్వస్థతకు లోనయ్యారు. ఈ గురుకుల పాఠశాలకు చెందిన బాలికలకు వాంతులు, విరేచనాలు కావడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెదుతున్నారు. 
 
అస్వస్థతకు లోనైన విద్యార్థుల్లో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో ఈ ముగ్గురిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు లోనైన విద్యార్థులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్యులు నిర్ణయించారు. 
 
కాగా, ఇటీవల ఈ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థుల్లో ఇప్పటికే 37 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెల్సిందే. వీరందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇపుడు 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనుకావడం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments