Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తమ ఉపాధ్యాయులుగా 24 మంది ఆచార్యుల ఎంపిక

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (15:20 IST)
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోని మొత్తం 24 మంది ఆచార్యులకు పురస్కారం లభించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మొత్తం 24 మంది ఆచార్యులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. 
 
ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏయే విశ్వవిద్యాలయాల్లోని ఆచార్యులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారంటే..? జయశంకర్ వర్శిటీ నుంచి ఆరుగురు, ఓయూ నుంచి ఐదుగురు ఎంపికయ్యారు.
 
ఆయా వర్శిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో పనిచేసే 24 మంది అధ్యాపకులను కూడా ప్రభుత్వం పురస్కారాలకు ఎంపిక చేసింది. పాలిటెక్నిక్ కళాశాల్లో పనిచేసే మరో నలుగురు అధ్యాపకులు సైతం పురస్కారాలు అందుకున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments