Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తమ ఉపాధ్యాయులుగా 24 మంది ఆచార్యుల ఎంపిక

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (15:20 IST)
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోని మొత్తం 24 మంది ఆచార్యులకు పురస్కారం లభించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మొత్తం 24 మంది ఆచార్యులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. 
 
ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏయే విశ్వవిద్యాలయాల్లోని ఆచార్యులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారంటే..? జయశంకర్ వర్శిటీ నుంచి ఆరుగురు, ఓయూ నుంచి ఐదుగురు ఎంపికయ్యారు.
 
ఆయా వర్శిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో పనిచేసే 24 మంది అధ్యాపకులను కూడా ప్రభుత్వం పురస్కారాలకు ఎంపిక చేసింది. పాలిటెక్నిక్ కళాశాల్లో పనిచేసే మరో నలుగురు అధ్యాపకులు సైతం పురస్కారాలు అందుకున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments