Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తమ ఉపాధ్యాయులుగా 24 మంది ఆచార్యుల ఎంపిక

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (15:20 IST)
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోని మొత్తం 24 మంది ఆచార్యులకు పురస్కారం లభించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మొత్తం 24 మంది ఆచార్యులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. 
 
ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏయే విశ్వవిద్యాలయాల్లోని ఆచార్యులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారంటే..? జయశంకర్ వర్శిటీ నుంచి ఆరుగురు, ఓయూ నుంచి ఐదుగురు ఎంపికయ్యారు.
 
ఆయా వర్శిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో పనిచేసే 24 మంది అధ్యాపకులను కూడా ప్రభుత్వం పురస్కారాలకు ఎంపిక చేసింది. పాలిటెక్నిక్ కళాశాల్లో పనిచేసే మరో నలుగురు అధ్యాపకులు సైతం పురస్కారాలు అందుకున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments