Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెయిర్ కంటింగ్ విషయంలో గొడవ : కత్తెరతో పొడిచి చంపిన వైనం

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (15:18 IST)
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో దారుణం జరిగింది. హెయిర్‌ కటింగ్‌ విషయంలో జరిగిన గొడవ ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. కత్తెరతో ఓ వ్యక్తిని పొడిచి చంపేశాడు. శనివారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆంజనేయులు అనే వ్యక్తి హెయిర్‌ కటింగ్‌ కోసం స్థానిక కనకదుర్గమ్మ గుడికి సమీపంలో ఉన్న ఓ సెలూన్‌కు వెళ్లాడు. అక్కడే ఉన్న చల్లా శ్రీనివాసరావు కటింగ్‌ సరిగా చేయించుకోరా అని ఆంజనేయులుకు చెప్పారు. 
 
దీంతో ఆంజనేయులు.. శ్రీనివాసరావును తిట్టి ఆపై చెంప మీద కొట్టాడు. దీన్ని చూసిన పక్కనే ఉన్న శ్రీనివాసరావు కుమారుడు నాగేంద్ర ‘‘మా నాన్ననే కొడతావా’’ అంటూ స్నేహితుడైన ఆంజనేయులతో గొడవపడ్డారు. 
 
ఈ ఘర్షణలో ఆంజనేయులు.. నాగేంద్రబాబు మెడపై ఎడమవైపు కత్తెరతో దాడి చేశాడు. ఘటనలో గాయపడిన నాగేంద్రబాబును పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌రావు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments