Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దొంగలు బీభత్సం.. గన్స్‌తో చుక్కలు చూపించారు..

thief
Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (15:02 IST)
ఢిల్లీలో దొంగలు బీభత్సం సృష్టించారు. హార్డ్ వేర్ షాపులోకి చొరబడి గన్స్‌తో బెంబేలెత్తింపజేశారు. ముఖానికి మాస్కులు ధరించి కస్టమర్లను షాపు ఓనర్‌కు చుక్కలు చూపించారు. 
 
గన్స్‌తో యజమానిని బెదిరించి నగదు చోరీ చేశారు. ఇలా ఢిల్లీలో దొంగల ముఠా సదరు హార్డ్ వేర్ షాపు వారికి చుక్కలు చూపెట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments