Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం తీసిన అతివేగం.. హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడిన యువతి మృతి

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2023 (08:18 IST)
హైదరాబాద్ నగరంలో అతివేగం ఓ యువతి ప్రాణం తీసింది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ వంతెనపై నుంచి కిందపడిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. కోల్‌కతాకు చెందిన స్వీటి పాండే (22) స్నేహితుడు రాయన్ ల్యుకేతో కలిసి జేఎన్‌టీయూ నుంచి ఐకియా వైపు ద్విచక్రవాహనంపై బయలుదేరింది. రాయల్ ల్యుకే బైకును అమిత వేగంతో డ్రైవ్ చేస్తూ ఫ్లైఓవర్ సేఫ్టీ వాల్‌‍ను ఢీకొట్టాడు. 
 
దీంతో బైకు వెనుక భాగంలో కూర్చొనివున్న స్వీటి పాండే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ పైనుంచి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. రాయన్ ల్యుకేకు కూడా గాయపడగా అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments