Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం తీసిన అతివేగం.. హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడిన యువతి మృతి

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2023 (08:18 IST)
హైదరాబాద్ నగరంలో అతివేగం ఓ యువతి ప్రాణం తీసింది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ వంతెనపై నుంచి కిందపడిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. కోల్‌కతాకు చెందిన స్వీటి పాండే (22) స్నేహితుడు రాయన్ ల్యుకేతో కలిసి జేఎన్‌టీయూ నుంచి ఐకియా వైపు ద్విచక్రవాహనంపై బయలుదేరింది. రాయల్ ల్యుకే బైకును అమిత వేగంతో డ్రైవ్ చేస్తూ ఫ్లైఓవర్ సేఫ్టీ వాల్‌‍ను ఢీకొట్టాడు. 
 
దీంతో బైకు వెనుక భాగంలో కూర్చొనివున్న స్వీటి పాండే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ పైనుంచి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. రాయన్ ల్యుకేకు కూడా గాయపడగా అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments