Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీలోకి 15 మంది ఎమ్మెల్యేలు : షబ్బీర్ అలీ

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (10:13 IST)
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత 15 మంది తెరాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో తెరాసకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, అందుకే ఆ పార్టీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. 
 
ప్రగతిభవన్‌లో గాడ్సే కొత్త అవతారం విశ్రాంతి తీసుకుంటోందన్నారు. గాడ్సేకు పెద్ద శిష్యుడు లాంటి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను దాదాపు ప్రతివారం కేసీఆర్‌ ఎందుకు కలుస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ బోల్డ్ అండ్ డేరింగ్ ఎక్స్పరిమెంట్ : నాగ్ అశ్విన్

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో దుల్కర్ సల్మాన్.. లక్కీ భాస్కర్ సిద్ధం

వెపన్ చిత్రం కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేయబోతోంది : సత్య రాజ్

హరోం హర ట్రైలర్ టెర్రిఫిక్- ఇండియాలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ రాలేదు : హీరో సుధీర్ బాబు

గం..గం..గణేశా కథను మరోసారి చెప్పించుకుని ఎంజాయ్ చేశారు : దర్శకుడు ఉదయ్ శెట్టి

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

జెన్ జెడ్ ఫ్యాషన్-టెక్ బ్రాండ్ న్యూమీ: హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం

మామిడి పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

అరటి పండు తింటాము కానీ అందులో ఏమున్నాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments