తార్నాకలో డ్రగ్స్ కలకలం.. 11 మంది అరెస్టు

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (10:45 IST)
హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌ పబ్ ఫుడింగ్ అండ్ మింక్‌లో జూబ్లీహిల్స్ పోలీసులు ఇటీవల జరిగిన సోదాల్లో డ్రగ్స్‌తో పాటు ఇతర మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ హోటల్ లైసెన్సును రద్దు చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ నగర పోలీసులు మత్తుపదార్థాలను విక్రయించే వారిని గుర్తించే పనిలో నిమగ్నమైవున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే లక్ష్మీపతి అనే డ్రగ్ పెడ్లర్‌ను అరెస్టు చేశారు. 
 
తాజాగా తార్నాకలో ఉస్మానియా పోలీసులతో కలిసి హైదరాబాద్ నార్కాటిక్స్ బ్యూరో విభాగం అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో 11 మంది డ్రగ్స్ విక్రేతలను అరెస్టు చేసింది. వారి నుంచి గంజాయితో పాటు.. హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, హైదరాబాద్ నగరంలో మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తి కట్టడి చేసేందుకు పోలీసులు కంకణం కంకణం కట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం