Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో మరో 15 రోజులు భగభగలే...

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (10:25 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో పదిహేను రోజుల పాటు సూర్యుడు మరింత ప్రతాపం చూపించనున్నారు. ఈ నెల 15వ తేదీవరకు ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో ఎండలతోపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. 
 
అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉదయం 11 గంటల తర్వాత సాయంత్రం 5 గంటల వరకు అత్యవసరమైతే మినహా బయటకు వెళ్లొద్దని ఆయన కోరారు. అలాగే, అనేక ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అందువల్ల వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 
 
అలాగే, దేశంలోని పలు ప్రాంతాలతో పాటు హిమాలయ పర్వత ప్రాంతాల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇలాంటి వాతావరణంలో ఎడారి ప్రాంతాల్లో కార్చిచ్చు ఏర్పడే అవకాశం ఉందని, అందువల్ల అటవీ శాఖ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments