ప్రభుత్వ ఉద్యోగాలకు నిరుద్యోగుల గరిష్ట వయో పరిమితి పెంపు

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (10:55 IST)
ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిరుద్యోగుల గరిష్ట వయో పరిమితిని పొడగిస్తూ జీవో జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేరిట ఈ జీవో జారీ అయింది. 
 
ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే నిరుద్యోగుల గరిష్ట వయోపరిమితి ప్రస్తుతం 34 సంవత్సరాలుగా ఉంది. దీన్ని 41 యేళ్లకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నంబరు 42ను జారీచేసింది. ఈ సడలింపు నిర్ణయం వచ్చే రెండేళ్ల పాటు అంటే 2024 మార్చి 18వ తేదీ వరకు ఉంటుంది. 
 
అయితే, ఈ మినహాయింపు పోలీస్, ఎక్సైజ్, జైళ్ళ, అటవీశాఖ వంటి యూనిఫాం సర్వీసులకు వర్తించదు. కాగా, 80039 ఉద్యోగ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దీంతో వయోపరిమితి దాటిన వారికి కూడా లబ్ది చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments