Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారులు వేధింపులు.. జీతం ఇవ్వట్లేదు.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని..? (video)

సెల్వి
గురువారం, 15 ఆగస్టు 2024 (13:51 IST)
అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని పారిశుద్ధ్య కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. విజయ్ కుమార్‌ తనకు జీతం చెల్లించకపోవడం, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వేధింపుల కారణంగా నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. 
 
ఒంటిపై పెట్రోల్ పోసుకున్న తర్వాత అగ్గిపెట్టె చేతిలోకి తీసుకున్నాడు. కానీ అంతలోనే ఇతర కార్మికులు జోక్యం చేసుకున్నారు. మేయర్ బంగి అనిల్ కుమార్, ఇతర సిబ్బంది అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రామగుండం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments