రిపోర్ట్ వచ్చేవరకూ ఆ 2000 కోళ్లను ఎవ్వరూ తినొద్దు

ఐవీఆర్
శనివారం, 8 నవంబరు 2025 (19:29 IST)
తెలంగాణలోని హనుమకొండ జిల్లా ఇందిరానగర్ గ్రామ శివారులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 2000 నాటుకోళ్లను వదిలి వెళ్లిపోయారు. ఆ కోళ్లు కాస్తా పొలాల్లో తిరుగుతూ వుండటంతో అటుగా వచ్చిన స్థానికులు వాటిని చూసి ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద సంఖ్యలో ఆ కోళ్లు అక్కడికి ఎలా వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేసారు.
 
కానీ అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికీ సమాచారం అందలేదు. దాంతో గ్రామస్తులంతా కోళ్లను వెంటబడి పట్టుకుని చికెన్ కూర చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో విషయం కాస్తా పశువైద్యాధికారి దీపికకు చేరింది. వెంటనే ఓ కోడిని ఆమె ల్యాబుకి పంపించారు. అంత పెద్ద సంఖ్యలో కోళ్లను ఎందుకు వదిలారు... వాటికి ఏమైనా వ్యాధి సోకిందా... అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అసలు విషయం తెలిసేవరకూ ఎవ్వరూ ఆ కోళ్లను తినవద్దని వైద్యాధికారి తెలియజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

Kalivi Vanam: వనాలను రక్షించుకోవాలనే నేపథ్యంతో కలివి వనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

తర్వాతి కథనం
Show comments