Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేటి నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం!!

వరుణ్
గురువారం, 4 జులై 2024 (08:58 IST)
తెలంగాణాలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే తొలి విడత టీఎస్ ఎంసెంట్ కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభణవుతుంది. ఈ తొలి విడత కౌన్సెలింగ్ ఈ నెల 12వ తేదీ వరకు జరుగనుంది. ఇందులో పాల్గొనదలచిన విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, ధృపపత్రాల పరిశీలనకు హాజరయ్యే తేదీ స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. 
 
ఈ నెల 6 నుంచి 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా 36 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఏదో ఒకచోట ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలి. పరిశీలన చేయించుకున్న వారు ఈ నెల 8 నుంచి 15 వరకు వారికి నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు వెవ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. వారికి ఈ నెల 19వ తేదీ లేదా ఆ లోపు తొలి విడత సీట్లు కేటాయిస్తామని ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు.
 
కాగా, గతేడాది వరకు ఫలితాలు విడుదల చేసేందుకు ఒక వెబ్‌సైట్, ప్రవేశాల కౌన్సెలింగ్‌కు మరో వెబ్‌సైట్ ఉండేది. దాంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యేవారు. ఈ సారి ఈఏపీ సెట్ వెబ్‌సైట్ (www.eapcet.tsche.ac.in)లోకి వెళ్లినా అక్కడ అడ్మిషన్‌పై క్లిక్ చేస్తే కౌన్సెలింగ్ వెబ్‌సైట్ (www.tseapcet.nic.in)లోకి వెళ్లొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments