Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఎల్కే అద్వానీ!!

వరుణ్
గురువారం, 4 జులై 2024 (08:37 IST)
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే.అద్వానీ మరోమారు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను మళ్లీ ఆస్పత్రిలో చేర్చారు. 96 యేళ్ల అద్వానీ అస్వస్థతకు లోనుకావడంతో కుటుంబ సభ్యులు ఆయనను బుధవారం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, గత నెల 26వ తేదీన ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్న కారణంగా వైద్యులు సర్జరీ చేసి ఇంటికి పంపించారు. తాజాగా ఆయన మరోమారు అస్వస్థకు గురికావడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments