Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడ్స్ రైలు కింద పడిపోయిన మహిళ.. ఆమెకు ఏమైందో తెలుసా?

సెల్వి
సోమవారం, 26 ఆగస్టు 2024 (20:20 IST)
Train
మహిళ పట్టాలు దాటుతుండగా రైవచ్చిన రైలు.. రైలు కింద పడుకొని తప్పించుకున్న మహిళ వికారాబాద్ - బషీరాబాద్ మండలంలో ఓ మహిళ రైలు కింద పడిపోయింది. 
 
అయితే అది గూడ్స్ కావడంతో ప్రాణాలతో బయటపడింది. వివరాల్లోకి వెళితే, వికారాబాద్ - బషీరాబాద్ మండలంలో నవంద్దీ రైల్వే స్టేషన్‌లో టాకీ తండాకు చెందిన మహిళ రైలు పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా రైలు వచ్చింది.
 
అయితే ఇదీ గమనించిన మహిళ వెంటనే పట్టాల పైనే పడుకుంది. పట్టాల మీదుగా రైలు వెళ్లినప్పటికీ ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో గూడ్స్ రైలు పట్టాలు దాటే వరకు అట్టే రైలు కిందనే ఉండిపోయింది. దీంతో ఈ ప్రమాదం నుంచి ఆమె బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments