Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడ్స్ రైలు కింద పడిపోయిన మహిళ.. ఆమెకు ఏమైందో తెలుసా?

సెల్వి
సోమవారం, 26 ఆగస్టు 2024 (20:20 IST)
Train
మహిళ పట్టాలు దాటుతుండగా రైవచ్చిన రైలు.. రైలు కింద పడుకొని తప్పించుకున్న మహిళ వికారాబాద్ - బషీరాబాద్ మండలంలో ఓ మహిళ రైలు కింద పడిపోయింది. 
 
అయితే అది గూడ్స్ కావడంతో ప్రాణాలతో బయటపడింది. వివరాల్లోకి వెళితే, వికారాబాద్ - బషీరాబాద్ మండలంలో నవంద్దీ రైల్వే స్టేషన్‌లో టాకీ తండాకు చెందిన మహిళ రైలు పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా రైలు వచ్చింది.
 
అయితే ఇదీ గమనించిన మహిళ వెంటనే పట్టాల పైనే పడుకుంది. పట్టాల మీదుగా రైలు వెళ్లినప్పటికీ ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో గూడ్స్ రైలు పట్టాలు దాటే వరకు అట్టే రైలు కిందనే ఉండిపోయింది. దీంతో ఈ ప్రమాదం నుంచి ఆమె బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

మోహన్ బాబు యూనివర్శిటీలో అధిక ఫీజులు వసూలు.. స్పందించిన మంచు మనోజ్!!

రజనీకాంత్ సినిమా షూటింగ్‌కు సమీపంలో అగ్నిప్రమాదం... ఎక్కడ?

అక్కినేని నాగేశ్వర రావు 100వ పుట్టిన రోజు వార్షికోత్సవం సందర్భంగా ఘన నివాళులు

మృత్యుముఖంలో ఉన్న అభిమానికి.. వీడియో కాల్ చేసిన హీరో! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments