Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే 5 రోజుల్లో తెలంగాణ జిల్లాల్లో ఎండలు మండుతాయి జాగ్రత్త

ఐవీఆర్
శనివారం, 23 మార్చి 2024 (21:19 IST)
క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ సూచనలు తెలియజేసింది. శనివారం నుంచి రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతల్లో మార్పు వస్తుందనీ, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ముఖ్యంగా రానున్న 5 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి పెరుగుతాయని తెలిపింది.
 
ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం వున్నందున సాధ్యమైనంత వరకూ ఉదయం లేదా సాయంత్రం పనులు చక్కబెట్టకోవాలని తెలియజేసింది. ఎండవేడిమి ఎక్కువైనప్పుడు బయటకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. దక్షిణ దిశ నుంచి రాష్ట్రానికి కిందిస్థాయి గాలులు బలంగా వీయడం వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments