Webdunia - Bharat's app for daily news and videos

Install App

Telangana: రూ.6లక్షల అప్పుల బాధ.. యాసిడ్ తాగిన చేనేత కార్మికుడు

సెల్వి
బుధవారం, 26 మార్చి 2025 (13:31 IST)
Sircilla weaver
తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక, సిరిసిల్ల చేనేత కార్మికుడు పరికిపెల్లి రాజు (55) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందిరమ్మ కాలనీకి చెందిన రాజు సోమవారం తన ఇంట్లో బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్ తాగాడు. కుటుంబ సభ్యులు అతన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య పద్మ, కుమారుడు రాకేష్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
 
స్థానిక వివరాల ప్రకారం, చేనేత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే రాజు, ఇద్దరు కుమార్తెలు, కొడుకుల వివాహాలు చేయించాడు. పెళ్లిళ్ల కోసం దాదాపు రూ.6 లక్షల అప్పులు చేశాడు. అయితే, రాజు గత కొన్ని నెలలుగా పని లేకుండా ఉన్నాడు. కుటుంబాన్ని నడపలేక, అప్పులు తీర్చలేక, మద్యానికి బానిసై, నిరాశకు గురయ్యాడు. దీంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments