Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానాశ్రయ చెత్తబుట్టలో శిశువు మృతదేహం!!

ఠాగూర్
బుధవారం, 26 మార్చి 2025 (12:11 IST)
ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అపుడే పుట్టిన నవజాత శిశువు మృతదేహం బాత్‌రూమ్ చెత్తబుట్టలో కనిపించింది. మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో ముంబై విమానాశ్రయంలో టెర్మినల్-2లోని వాష్‌రూమ్‌లో శుభ్రం చేస్తున్న సమయంలో సిబ్బంది ఓ శిశువు మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ప్రయాణికులు, యాజమాన్యం దిగ్భ్రాంతికి గురయ్యారు. 
 
మృతదేహాన్ని పోస్టుమార్టం కోపం పంపి, గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ముంబై పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారనే విషయాన్ని తెలుసుకోవడానికి సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. చిన్నారిని హత్య చేసి ఉంటారా? లేదా మృతశిశువు జన్మించడంలో చెత్త డబ్బాలో పడేసి వెళ్లారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments