Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానాశ్రయ చెత్తబుట్టలో శిశువు మృతదేహం!!

ఠాగూర్
బుధవారం, 26 మార్చి 2025 (12:11 IST)
ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అపుడే పుట్టిన నవజాత శిశువు మృతదేహం బాత్‌రూమ్ చెత్తబుట్టలో కనిపించింది. మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో ముంబై విమానాశ్రయంలో టెర్మినల్-2లోని వాష్‌రూమ్‌లో శుభ్రం చేస్తున్న సమయంలో సిబ్బంది ఓ శిశువు మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ప్రయాణికులు, యాజమాన్యం దిగ్భ్రాంతికి గురయ్యారు. 
 
మృతదేహాన్ని పోస్టుమార్టం కోపం పంపి, గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ముంబై పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారనే విషయాన్ని తెలుసుకోవడానికి సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. చిన్నారిని హత్య చేసి ఉంటారా? లేదా మృతశిశువు జన్మించడంలో చెత్త డబ్బాలో పడేసి వెళ్లారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sirisha: సుడిగాలి సుధీర్ పెళ్లిచేసుకోడు : ధనరాజ్ భార్య శిరీష స్టేట్ మెంట్

Manoj: విజయ్‌సేతుపతిలా తెలుగులో సుహాస్‌ : మంచు మనోజ్‌

RK Sagar: ఆయన చనిపోయినప్పుడు చాలా పీలయ్యా : ఆర్.కె. సాగర్

పోలీస్ స్టేషన్ పార్ట్ టైమ్ పాఠశాల అనే కాన్సెప్ట్ తో 14 దేశాల్లో సూత్రవాక్యం సిద్ధం

తెలంగాణ నేపథ్యంగా సాగే రాజు గాని సవాల్ టీజర్ ఆవిష్కరించిన జగపతిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments