Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చుతామనడం సరికాదు, భారాసకి ఇక గడ్డు కాలమే: రాజయ్య

ఐవీఆర్
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (11:43 IST)
భారాసకి వీరవిధేయుడిగా వుండే టి. రాజయ్య ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ పార్టీకి భవిష్యత్ అంతా గడ్డుకాలం ఎదురుకాబోతోందని జోస్యం చెప్పారు. తనకు టిక్కెట్ ఇవ్వకుండా తమ సామాజిక వర్గంపై కేసీఆర్ పెద్ద దెబ్బ వేసారని ఆయన అన్నారు. ప్రజాబలంతో ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ కొందరు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సహేతుకమైనవి కావన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఆ పార్టీ మరింత దిగజారిపోతుందని, ప్రజల్లో విలువ లేకుండా పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
 
తనకు టిక్కెట్ ఇవ్వలేదనీ, ఐనా తమతో మాట్లాడుతారని ఆరు నెలలుగా ఎదురుచూసాననీ, ఇక ఓపిక లేక భారాసకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాజీనామా చేసిన తర్వాత ఏం చేయాలన్నదానిపై తమ కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా రాజయ్య ఫిబ్రవరి 10వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ చిత్రపరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ'

అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పిన టాలీవుడ్ మన్మథుడు!! (Video)

కూటమి విజయంతో పవన్ ఫ్యాన్స్ అంతా అదో రకమైన ఆనందంలో ఉన్నాం : నిర్మాత టీజీ విశ్వప్రసాద్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments