Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేటుకి వెళ్తున్న బాలికను లాక్కెళ్లి ఐదుగురు సామూహిక అత్యాచారం

ఐవీఆర్
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (11:32 IST)
సాయంత్రం పూట ప్రైవేటుకు వెళ్తున్న మైనర్ బాలికపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని గయాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. బాలిక సాయంత్రం వేళ ట్యూషన్ చెప్పించుకునేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆమెను దారిలో అడ్డగించారు. ఆ తర్వాత ఆమెను నిర్జన ప్రదేశానికి లాక్కెళ్లి ముగ్గురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
ఇంతలో అక్కడికి మరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిని చూసి అఘాయిత్యం చేసిన ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఆ ఇద్దరు కూడా బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత వారు కూడా అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు ఎలాగో అక్కడి నుంచి ఇంటికి చేరుకుని తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకి వివరించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments