Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

సెల్వి
శుక్రవారం, 17 మే 2024 (13:53 IST)
హైదరాబాద్‌లోని ఎస్‌ఓటీ పోలీసులు నగరంలో అక్రమ డ్రగ్స్‌ కార్యకలాపాలపై మరోసారి ఉక్కుపాదం మోపారు. ఇటీవల కూకట్‌పల్లిలోని శేషాద్రినగర్‌లో నిర్వహించిన దాడుల్లో 3 గ్రాముల ఎంఎంబీఏ డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటనలో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి ఎస్‌ఓటీ పోలీసులు తులసీనగర్‌లో సోదాలు నిర్వహించారు. 
 
ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తుల నుంచి 45 గ్రాముల గంజాయి, 3 గ్రాముల ఎంఎండీఏ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూల్స్ పాటించకపోతే లైసెన్స్ రద్దు చేస్తాం : నందమూరి బాలక్రిష్ణ

'పుష్ప-2' దర్శకుడు ఇంటిలో ఐటీ తనిఖీలు!

Rashmika Mandanna: రష్మికకు కాలు బెణికింది.. వీల్ ఛైర్‌‌పై నడవలేని స్థితిలో..? (video)

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ

హైలెస్సో హైలెస్సా అంటూ పాడుకుంటున్న నాగ చైతన్య, సాయి పల్లవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

తర్వాతి కథనం
Show comments