Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు డ్రైవ్ చేస్తూ అనంతలోకాలకు చేరుకున్న ఎస్ఐ

ఠాగూర్
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (12:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద కారు - బైకు ఢీకొన్న ఘటనలో ఎస్ఐ శ్వేతతో పాటు మరొకరు మృత్యువాతపడ్డారు. కారు తొలుత బైకును ఢీకొట్టి, ఆ తర్వాత చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ శ్వేత ప్రాణాలు కోల్పోయారు.
 
ఆర్నకొండ నుంచి జగిత్యాల వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. శ్వేత కారును డ్రైవింగ్ చేస్తూ తొలుత బైక్‌ను, ఆ తర్వాత చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె ప్రమాదస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. శ్వేత మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. కాగా, జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె కోరుట్ల, వెల్గటూరు, కథలపూర్, పెగడపల్లిలలో ఎస్ఐగా విధులు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments