Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాలాపేట్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారీ.. వ్యక్తి అరెస్ట్.. 1,300 కేజీలు స్వాధీనం

సెల్వి
శనివారం, 23 మార్చి 2024 (10:25 IST)
హైదరాబాద్‌ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ ఈస్ట్‌ జోన్‌ బృందం శుక్రవారం సికింద్రాబాద్‌ లాలాపేట్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారీ యూనిట్‌పై దాడి చేసింది. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని 1,300 కిలోల కల్తీ పేస్ట్, 20 కిలోల టైటానియం డయాక్సైడ్, శాంతమ్ గమ్ మొత్తం రూ.1.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 
 
నిందితుడు నీలా వెంకటేశ్వర్లు (54) టైటానియం డయాక్సైడ్, శాంతమ్ గమ్ కలిపి అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తూ దొరికిపోయాడు. అతనిపై 2019లోనూ కేసులున్నాయి. 
 
నిందితుడు నగరంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ సరఫరాదారు, బ్రాండెడ్ డెలివరీ చేసేవాడు. సికింద్రాబాద్‌లోని లాలాపేట్‌లోని తన నివాసంలో రసాయనాలు వాడుతూ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేసి అక్రమంగా సొమ్ము చేసుకునేందుకు ప్లాన్ చేసి దొరికిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments