Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాలాపేట్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారీ.. వ్యక్తి అరెస్ట్.. 1,300 కేజీలు స్వాధీనం

సెల్వి
శనివారం, 23 మార్చి 2024 (10:25 IST)
హైదరాబాద్‌ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ ఈస్ట్‌ జోన్‌ బృందం శుక్రవారం సికింద్రాబాద్‌ లాలాపేట్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారీ యూనిట్‌పై దాడి చేసింది. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని 1,300 కిలోల కల్తీ పేస్ట్, 20 కిలోల టైటానియం డయాక్సైడ్, శాంతమ్ గమ్ మొత్తం రూ.1.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 
 
నిందితుడు నీలా వెంకటేశ్వర్లు (54) టైటానియం డయాక్సైడ్, శాంతమ్ గమ్ కలిపి అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తూ దొరికిపోయాడు. అతనిపై 2019లోనూ కేసులున్నాయి. 
 
నిందితుడు నగరంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ సరఫరాదారు, బ్రాండెడ్ డెలివరీ చేసేవాడు. సికింద్రాబాద్‌లోని లాలాపేట్‌లోని తన నివాసంలో రసాయనాలు వాడుతూ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేసి అక్రమంగా సొమ్ము చేసుకునేందుకు ప్లాన్ చేసి దొరికిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments