Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓపెన్ డ్రెయిన్‌లో పడిన రెండేళ్ల బాలిక.. మృతదేహం లభ్యం

సెల్వి
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (11:01 IST)
నిజామాబాద్ పట్టణంలోని ఆనందనగర్‌లో బుధవారం కురిసిన భారీ వర్షానికి డ్రెయిన్‌లో కొట్టుకుపోయిన రెండేళ్ల బాలిక మృతదేహాన్ని గురువారం అర్థరాత్రి వారి నివాసానికి కిలోమీటరు దూరంలో డ్రెయిన్ నుంచి వెలికితీశారు. 
 
అనన్య తన నివాసానికి సమీపంలో ఆడుకుంటుండగా, ఆమె ప్రమాదవశాత్తు ఓపెన్ డ్రెయిన్‌లో పడిపోయింది. బుధవారం రాత్రి విపత్తు నిర్వహణ బృందం, పోలీసులు బాలిక కోసం వెతికినా ఆచూకీ లభించలేదు.
 
గురువారం తెల్లవారుజామున న్యాల్‌కల్‌ రోడ్డులోని ప్రావిడెంట్‌ ఫండ్‌ కార్యాలయం వద్ద ధోబీ ఘాట్‌ సమీపంలో సెర్చ్‌ టీమ్‌ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments