Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచం ఇవ్వలేదని.. ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపిన ఎక్సైజ్ పోలీసులు! (Video)

ఠాగూర్
ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (14:48 IST)
తెలంగాణా రాష్ట్రంలో అబ్కారీ శాఖ పోలీసులు అరాచకానికి పాల్పడ్డారు. లంచం ఇవ్వలేదన్న అక్కసుతో ఓ ఐస్ క్రీమ్ షాపులో తయారు చేసే ఐస్ క్రీమ్‌లలో విస్కీ కలిపి కేసు బుక్ చేశారు. దీంతో విస్కీ ఐస్ క్రీమ్‌ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. దీనికి సంబందించిన వీడియో ఒకటి వెలుగులోకి రావడంతో ఎక్సైజ్ పోలీసుల అరాచకాలు బయటపడ్డాయి. 
 
హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులకు లంచం ఇవ్వని అరికో కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డి. ఓనర్‌ను ఇరికించాలని చూసిన ఎక్సైజ్ పోలీసులు. డెకాయ్‌ ద్వారా పదకొండున్నర కిలోల కేక్ ఆర్డర్ చేయించిన ఎక్సైజ్ పోలీసులు. ఆన్‌లైన్ ద్వారా నగదు పంపించి.. విస్కీ బాటిల్ కొని కేక్‌లో కలపాలని చెఫ్ దయాకర్‌కు చెప్పిన అధికారులు.. కుదరదన్న దయాకర్. 
 
దీంతో వాచ్‌మన్ తాగి పడేసిన మందు బాటిళ్లు లోనికి తీసుకొచ్చి.. రైడ్ చేసినట్టు డ్రామాలు ఆడిన అధికారులు. ఉన్నతాధికారులకు, మానవహక్కుల కమిషన్‌ ఫిర్యాదు చేసిన అరికో కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డి. ఈ విస్కీ ఐస్ క్రీమ్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments