Webdunia - Bharat's app for daily news and videos

Install App

చార్మినార్ వద్ద ప్రపంచ సుందరీమణులు, ఒక్క కుక్క కనబడితే ఒట్టు

ఐవీఆర్
బుధవారం, 14 మే 2025 (17:02 IST)
ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాదులోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ 72వ మిస్ వరల్డ్ పోటీలు మే నెల 31వరకూ జరుగనున్నాయి. ఇదిలావుంటే పోటీలో పాల్గొనే సుందరీమణులు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా వారు చార్మినార్ వద్దకు వెళ్లారు.
 
ప్రపంచ సుందరీమణులు చార్మినార్ వద్దకు వస్తున్నారని తెలిసి జిహెచ్ఎంసి అధికారులు హుటాహుటిన వీధి కుక్కలను పట్టుకెళ్లేందుకు సిబ్బందిని పురమాయించారు. ప్రపంచ సుందరీమణులు చార్మినార్ వద్దకు వచ్చే ముందుగానే వీధుల్లో ఒక్క కుక్క కూడా కనిపించకుండా అన్నింటిని ఉచ్చులు వేసి పట్టుకెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments