Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం రేవంత్ భద్రాచలం పర్యటనలో అపశృతి: ఏఎస్పీ పరితోష్‌ను ఢీకొట్టిన సీఎం కాన్వాయ్

ఐవీఆర్
మంగళవారం, 12 మార్చి 2024 (15:52 IST)
మార్చి 11న సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనలో అపశృతి చోటుచేసుకున్నది. భద్రాచలం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) పరితోష్ పంకజ్ సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి భద్రాచలం పర్యటన సందర్భంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో పరితోష్‌ను మంత్రుల కాన్వాయ్‌లోని వాహనం ఢీకొనడంతో ఆయనకు గాయాలయ్యాయి.
 
ప్రధాన రహదారిపై ఏర్పాట్లు, ట్రాఫిక్‌ను ఆయన పర్యవేక్షిస్తున్న సమయంలో మంత్రుల కాన్వాయ్‌కు చెందిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. గాయపడిన ఏఎస్పీని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. బీహార్‌కు చెందిన పంకజ్ ఐపీఎస్ కాకముందు మర్చంట్ నేవీలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సూర్య మూవీ కంగువ

మిడిల్ క్లాస్ కష్టాలు, ఎమోషన్స్ తో సారంగదరియా’ ట్రైలర్ - ఆవిష్కరించిన హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments