Webdunia - Bharat's app for daily news and videos

Install App

Patancheru: పటాన్‌చెరు రసాయన కర్మాగారంలో భారీ పేలుడు- పది మంది మృతి

సెల్వి
సోమవారం, 30 జూన్ 2025 (11:23 IST)
పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని ఒక రసాయన కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. 20 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అనేక మంది చిక్కుకున్నట్లు సమాచారం. పాశమైలారంలోని ఒక కర్మాగారంలో రియాక్టర్ పేలుడు కారణంగా సంభవించిన ఈ పేలుడు భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. 
 
అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి. ఫ్యాక్టరీ ప్రాంగణంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి అత్యవసర బృందాలు పనిచేస్తున్నాయి. గాయపడిన కార్మికులలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.  
 
ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోవడంతో 10 మంది కార్మికులు స్పాట్‌లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments