చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద మహిళ శవం - ప్రియుడే హంతకుడు (వీడియో)

ఠాగూర్
ఆదివారం, 21 సెప్టెంబరు 2025 (11:16 IST)
హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద లభించిన మహిళ మృతదేహం కేసులో కీల పరిణామం చోటుచేసుకుంది. మృతురాలు వెస్ట్ బెంగాల్‌కు చెందిన ప్రమీలగా గుర్తించారు. ప్రియుడే ఆమెను చంపినట్టు పోలీసుల దర్యాప్తు తేలింది. పదేళ్ల నుంచి భర్తతో దూరంగా ఉంటున్న మహిళ.. ఇటీవల పరిచయమైన ఓ యువకుడుతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ సహజీవనం చేస్తూ కొండాపూర్‌లో కలిసి ఉంటున్నారు. 
 
వారిమధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ప్రమీలను చంపేసి, మృతదేహాన్ని వద్ద వదిలేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రమీల మృతదేహాన్ని 37 కిలోమీటర్ల పాటు ఆటోలో తీసుకొచ్చినా పోలీసులు గుర్తించలేకపోవడం గమనార్హం. మృతదేహాన్ని రైల్వే స్టేషన్ ప్రహరీగోడ వద్ద పడేసి వెళ్లిపోయాడు. 
 
ఆ తర్వాత స్టేషన్‌లో ఉండే ప్రయాణికుల వెయింటింగ్ హాలులో నింపాదిగా స్నానం చేసి.. ఆ తర్వాత అస్సాం రైలెక్కి పారిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ మొత్తం తతంగం రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Sirish and Nayanika: నయనిక రెడ్డితో అల్లు శిరీష్.. తారల సందడి

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments