Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

సెల్వి
గురువారం, 16 మే 2024 (09:58 IST)
రానున్న విద్యాసంవత్సరానికి పాఠ్య పుస్తకాల పంపిణీలో జాప్యం ఉండదు. తెలంగాణ పాఠశాల విద్యా శాఖలో భాగమైన ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణాలయం ఇప్పటికే 35 శాతం ఉచిత కాంపోనెంట్ పాఠ్య పుస్తకాలను జిల్లా పాయింట్లకు పంపింది. అదనంగా, ఈ విద్యా సంవత్సరం నుండి, పాఠ్య పుస్తకాల, కాగితం మందం చదరపు మీటరుకు 90 గ్రాముల (జీఎస్ఎం) నుండి 70 జీఎస్ఎంకు తగ్గించబడింది.
 
తెలంగాణ పాఠ్యపుస్తకాల ఇన్‌చార్జి జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ.. గత రెండు విద్యాసంవత్సరాలుగా పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
అయితే, ఈ సంవత్సరం మేము పాఠ్యపుస్తకాలను ముందుగానే ముద్రించాము. మొత్తం ఉచిత కాంపోనెంట్ పాఠ్యపుస్తకాలలో ఇప్పటికే 35 శాతం జిల్లాలకు పంపాము. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు మొదటి దశ పాఠ్యపుస్తకాలను అందజేస్తామని, రెండవ దశ జూన్ లేదా జూలై చివరి వారంలో పంపిణీ చేయబడుతుంది.. అంటూ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments