Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు... ఇద్దరు బాలికల ఆత్మహత్య.. ఇంట్లో ఎవరూ..?

సెల్వి
మంగళవారం, 25 జూన్ 2024 (12:34 IST)
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఓ బాలికను బలి తీసుకుంది. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిరిసిల్ల - తంగళ్లపల్లిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన తోకల సోనీ(17) ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపానికి గురైన సోనీ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది.
 
అదేవిధంగా కరీంనగర్ - జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి గ్రామానికి చెందిన శ్యామల వైష్ణవి(17) అనే బాలిక కూడా ఇంటర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. దీంతో పురుగుల మందుతాగింది. 
 
అయితే కొద్దిరోజులుగా ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments