Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను కన్నెర్ర చేస్తే చస్తారు: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హెచ్చరికలు (video)

ఐవీఆర్
సోమవారం, 14 జులై 2025 (17:49 IST)
తెలంగాణలో బోనాలు సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఘాటైన హెచ్చరికలు చేసింది. తను ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినా, ఐనా వినకపోతే నేను కనుక కన్నెర్ర చేస్తే చస్తారు అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈసారి దేశాన్ని కాపాడే బాధ్యత తనపైనే వున్నదనీ, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని హెచ్చరించింది.
 
దేశంలో మరోసారి మహమ్మారి వచ్చే అవకాశం వుందనీ, అందువల్ల మిమ్మల్ని ముద్దుగా హెచ్చరిస్తున్నా. నాలుగు వారాల్లో నా ఎదుట కొంచెమైనా రక్తం చూపించండి. లేదంటే నేను ఊరుకోను అంటూ ఉజ్జయిని అమ్మవారు హెచ్చరికలు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింజిత్.. ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లకు బ్రదర్... మహేశ్

Atharva Murali: అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్ రాబోతోంది

ఐదు రూపాయల కాయిన్ ఎందుకు బ్యాన్ అయింది అనే కథతో చంద్రహాస్ కాయిన్ చిత్రం

Manoj: మా అమ్మ, అక్క కళ్ళల్లో ఆనందం చూశాను : మంచు మనోజ్

Vijay: టాలెంట్ ఉందోలేదో తెలీదు, ఆ డైరెక్టర్ తో వంద దేవుళ్ళు చేస్తున్నా : విజయ్ ఆంటోనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments