నేను కన్నెర్ర చేస్తే చస్తారు: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హెచ్చరికలు (video)

ఐవీఆర్
సోమవారం, 14 జులై 2025 (17:49 IST)
తెలంగాణలో బోనాలు సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఘాటైన హెచ్చరికలు చేసింది. తను ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినా, ఐనా వినకపోతే నేను కనుక కన్నెర్ర చేస్తే చస్తారు అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈసారి దేశాన్ని కాపాడే బాధ్యత తనపైనే వున్నదనీ, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని హెచ్చరించింది.
 
దేశంలో మరోసారి మహమ్మారి వచ్చే అవకాశం వుందనీ, అందువల్ల మిమ్మల్ని ముద్దుగా హెచ్చరిస్తున్నా. నాలుగు వారాల్లో నా ఎదుట కొంచెమైనా రక్తం చూపించండి. లేదంటే నేను ఊరుకోను అంటూ ఉజ్జయిని అమ్మవారు హెచ్చరికలు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments